సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అ�
చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ న
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్�
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రా
అమీర్పేట్ :సుదీర్ఘకాలం తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొవిడ్ పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపధ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాలలు త�
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
Rain Alert | మరో మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన | రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాల
కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీల�
మంత్రి పువ్వాడ | ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ నయా బజార్ సర్కిల్లో రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులకు సినీ రంగంలో అవకాశాలు దొరుకుతున్నాయి. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి శ్రీని�