Rain Alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వానలు | తెలంగాణలో అక్కడక్కడ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగ�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మ
Agri Hub | రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పాదకత, ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ కేటీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చే
కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో �
విపక్షాలు పచ్చని పొలాల్లో కలుపు మొక్కలు ప్రజలకు ఉపయోగపడని పార్టీలు అవసరమా రాష్ట్ర మంతా కేసీఆర్ అభివృద్ధి యాత్ర సాగుతోంది 90శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నరు పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో మ�
Covid-19 | తెలంగాణలో కొత్తగా 257 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 257 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. కొత్తగా
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన | రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం కొనసాగ�
పెరిగిన డిజిల్ ధరలు, ఫైనాన్స్ వేధింపులు ఆవేదనతో రోడ్డుపైనే ఆటోను తగులబెట్టిన డ్రైవర్ సుబేదారి, ఆగస్టు 28: నిత్యం పెరుగుతు న్న డీజిల్ ధరలు ఓ వైపు.. కొవిడ్ కారణంగా బండిసరిగా నడువక ఫైనాన్స్ కిస్తీలు కట్�
మీ సేవ కేంద్రాల్లో ఎక్కడి నుంచైనా పొందే వెసులుబాటు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని జనన, మరణాలకు కూడా డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను జారీచేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఏర్పాట�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
Covid-19 | తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 425 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు వైరస్ బారిన
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�