TRS party | సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ
Sriram Sagar | మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం
అల్పపీడనం, ఆవర్తనం 13 జిల్లాల్లో అతి భారీగా కొన్ని చోట్ల భారీ వానలు వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం వ�
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ...
Krishna Janmashtami | రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణభగవానుని జన్మదినం హిందువులకు పర్వదినమ�
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
AIIMS | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్య�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �
Seed Ganesh | పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి
రేషన్ కార్డులు | హుజూరాబాద్ నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా
నిజామాబాద్లో జోరువాన | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దివ్యాంగులకు వ్యాక్సినేషన్ | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పది లక్షల మంది దివ్యాంగులకు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి ప్రతి దివ్యాంగునికి వ్యాక్సిన్ ఇస్తామని సమదృష్ట