వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించ
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కా
వనపర్తి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ
వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమ
వరంగల్ : ఎర్ర బంగారం(Mirchi) ఘాటెక్కింది. రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, దేశి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సింగిల
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అంగన్ వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. �
సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మం�
కేసీఆర్ కిట్ రాష్ట్ర ప్రభుత్వ సూపర్హిట్ స్కీమ్. ఇప్పుడు అదే బాటలో మరో వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చ�
ఆదివాసీ, గిరిజన తండాలు, గూడాలకు ప్రత్యేకంగా రోడ్లు వేసేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి వీటిని ఖర్చుచేస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజినల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి�
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు
గొర్రెల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. పశుసంవర్ధక శాఖ ఎన్సీడీసీ నుంచి తీసుకొనే రుణానికి అదనంగా, రెండో దశ గొర్రెల పంపిణీ కోసం ఈ నిధులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీకి భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కోఠి మహిళా కాలేజీ