Minister KTR | సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయ
Telangana | దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ విశ్లేషించగా.. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015-16
రజత్ కుమార్ | తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్ల కోసం జరిగింది అని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల న�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐదు నెలల తర్వాత దేశవాళీ గోల్ఫ్ సీజన్ మొదలవుతున్నది. గురువారం నుంచి గోల్కోండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్కు తెరలేవనుంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్�
రంగురంగుల అద్దాలు, అల్యూమినియం పట్టీలు, పాలరాతి సొబగులు.. ఆధునిక భవనాల అందాలన్నీ కాగితం పూల చందమే. ఎక్కడా సహజత్వం ఉండదు. ఇందుకు భిన్నంగా ఉంటాయి ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్లు. ఆ శైలిలో తెలంగాణ సంస్కృతి ప�
ముషీరాబాద్ :కరోనా వ్యాప్తి నేపథ్యంలో యేడాదిన్నర కాలంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంతకాలం అన్లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావడానికి �
రాష్ట్ర వ్యాప్తంగా 4,817 దరఖాస్తులు అపరాధ రుసుంతో సెప్గెంబర్ 4 వరకు గడువు సెట్ నిర్వహణ ఎంజీయూదే రామగిరి: తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బీపీఈడీ, యూజీడీపీఈడీ రెండేండ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వ హ�
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహ�
మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�
రేపటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబం�
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు వానలు | రాష్ట్రంలో వానలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో పలు జిల్లాల్లో జనం అవస్తలు పడుతున్�
చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ �