హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. గురువారం 1.30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎ�
తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదు బండి సంజయ్ది ప్రజాకంఠక యాత్ర: గుత్తా సుఖేందర్రెడ్డి ఫైర్ నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా అభివృద్ధిలో దూ సుకుపోతూ ప్�
తెలంగాణకు ఒకరిది ద్రోహం మరొకరిది తీవ్రమైన నిర్లక్ష్యం వాటి స్వార్థం వల్లే ఈనాటి దుస్థితి సమైక్య రాష్ట్రం నుంచీ తప్పని గోస ఎన్నడూ నిలదీయని కాంగ్రెస్ గణం ఎప్పుడూ గొంతెత్తని కాషాయ దళం దశాబ్దాలుగా దక్కని
తెలంగాణ ప్రభుత్వ విధానంతో జోరుగా కొనుగోళ్లు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ ఇప్పటివరకు 4,568 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం దాదాపు రూ.20 కోట్ల పన్ను మినహాయింపులు కేంద్ర పాలసీ కంటే ఎంతో మెరుగ్గ
మొదటి విడుతలో లక్ష్యాన్ని మించి అందజేత దేశంలోని 10 పట్టణాలు తెలంగాణలోనే రెండో విడతకు సిద్ధమవుతున్న మున్సిపల్శాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా కుదేలైన వీధి వ్యాపారులను ఆదుకోవడ�
కేంద్ర అధికారులతో మంత్రి గంగుల భేటీ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): యాసంగి బాయిల్డ్ రైస్ సేకరణ, గత యాసంగి సీఎమ్మార్ గడువు పెంపు, వానాకాలంలో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎదురవుత�
మెగావాట్ ఉత్పత్తికి అతితక్కువ నీటి వినియోగం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో ఘనత హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నం�
ఆరోగ్య సిబ్బందికి వంద శాతం, ఫ్రంట్లైన్ వారియర్లకు 98 శాతం ఇదే వరుసలో గుజరాత్, కేరళ, బిహార్ అత్యల్పంగా పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైద్య, ఆరోగ్య సిబ్బందితోపాటు ఫ్రం�
రాష్ట్ర వ్యాప్తంగా 19,475 పల్లెప్రకృతి వనాల ఏర్పాటు 575 బృహత్ ప్రకృతి వనాలు కొత్తూరు/ నందిగామ : ప్రకృతి వనాలతో పల్లెలు పట్టణ శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజ�
Junior Colleges | రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 3,588 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు విడుదల అయ్యాయి. జూన్, జులై నెలలకు చెందిన గౌరవ వేతనం రూ. 38 కోట్ల 82 లక్షల 15 వేలను విడుదల చేసిన
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు