CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉం
హైదరాబాద్: ఇప్పుడు స్టార్టప్లదే కాలం. వారికి చేయూతనివ్వడమే ప్రభుత్వ కర్తవ్యం. అయితే రక్షణశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను అమలు చేసేందుకు తెలంగాణ ముందు
Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా
జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగాం పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) తెలిప
TRS Party | ఈ నెల 7వ తేదీన హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ�
పల్లె ప్రగతి | తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీర�
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఎగుమతులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులక
ఐటీ అభివృద్ధికి సర్కారు విశేష కృషి టీ న్యూస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగ�
ఏడేండ్లలో 40% పెరిగిన సాగు విస్తీర్ణం వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇప్పటి వరకు రూ.40 వేలకోట�
వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం అంబరాన్నంటిన పార్టీ శ్రేణుల సంబురాలు పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు ఇదేస్ఫూర్తితో నిర్మాణం చేపట్టాలని పిలుపు జిల్లాల్లో పా�
హైదరాబాద్లో ఐఐటీటీఎం ఏర్పాటు చేయండి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి మంత్రి శ్రీనివాస్గౌడ్ వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర పర్య
ఈటలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 2: తాను గెలిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్.. �