high court reserved judgment | హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డి ధర్మాసనం మూడు పిటిషన్లపై
TRS Plenary | స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా టీఆర్ఎస్ పార్టీ నిలిపిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట�
TRS Plenary | టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చే�
TRS Plenary | కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం �
TRS Plenary | నగరంలోని హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళుల�
ఉద్యమ సమయంలో కేసీఆర్ను కలిసినప్పుడు చేనేత రంగంపై వారు మాకు చెప్పిన విజన్ నేడు అమలవుతున్నది. చేనేత రంగం, చేనేత కళాకారుల జీవనవిధానంపై కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉంది. అధికారాన్ని అనుభవించినపుడు కేసీఆర్�
‘యాదాద్రి’ బంగారు తాపడానికి విరాళాలు రెండ్రోజుల్లోనే 15వేలు సేకరించిన గ్రామస్థులు కిడ్డీబ్యాంక్ డబ్బులు తీసిచ్చిన చిన్నారులు దుగ్గొండి, అక్టోబర్ 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోషియేన్ (ట్రెసా) హైదరాబాద్ శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైంది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కే రామకృష్ణ (తాసిల�
వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం రైతుకు తెలంగాణ అండ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏడేండ్లలో 84 వేల కోట్ల ధాన్యం సేకరణ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం తొలి ఎజెండా. ఇందుకోసం ఏం చేయడానికైన�