Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
CS Somesh Kumar | నేటి నుండి నవంబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగే విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్పై బీఆర్కే భవన్లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స�
మన నినాదం స్టార్టప్స్ అయితే, కేంద్రం నినాదం ప్యాకప్. మనం కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తే, కేంద్రం ఉన్న పరిశ్రమల ఉసురు తీస్తున్నది. ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా.. ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస
పోచారం అభయారణ్యం, వన విజ్ఞానకేంద్రాన్ని సందర్శించిన యూడీఏఐడీ బృందం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్/హవేళీ ఘనపూర్: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని అమెరికాకు చెందిన అంతర్జాత�
ఆరోగ్య పరిస్థితి విషమం అని నాటకం ఆడేందుకు ప్లాన్ లేకపోతే కౌశిక్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోకి అని ఫేక్ ప్రచారం అందుకు ఈటల పెట్టుకున్న టీమ్ వ్యూహరచన ఓటర్లను గందరగోళానికి గురిచేయటమే టార్గెట్ సానుభూత�
ఎన్నికల తర్వాత గ్యాస్ రూ.200 పెరుగుతది బీజేపీకి ఓటేస్తే రేట్ల బాదుడు మరింత తీవ్రం ఈటల గెలిస్తే ఆయనకే లాభం.. ప్రజలకు కాదు గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తాం సిరిసేడు ధూంధాంలో మంత్రి హరీశ్ర
హుజూరాబాద్, జమ్మికుంట అభివృద్ధికి ప్రణాళిక రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 25: కరీంనగర్, సిద్దిపేట తరహాలో హుజూరాబాద్, జమ్మికుంటను అభివృద్ధి చేస్తామ�
నూనె, పప్పుల సాగుతో రైతుకు అధిక లాభం పెట్టుబడికి రెండింతల ఆదాయం ఖాయం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అధ్యయనం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏ పంట సాగు చేసినా నాలుగు ర�
ఆయన ఆరోపణలు నిరాధారం నక్సల్స్ హింసకు ఎందరో బలయ్యారు పోలీసుల్లో గ్రూపులు లేవు డీజీపీ కార్యాలయం స్పష్టీకరణ హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో గ్రూపులున్నాయని, రెండు సామాజిక వర�
మూడేండ్ల తర్వాత పరీక్షలు రాసిన విద్యార్థులు హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు తొలిరోజైన సోమవారం 93.5 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్
హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. వారి స్వావలంబనే ఈ పథకం లక్ష్యమనటంలో సందేహం లేదు ఈసీ నిర్ణయంపై వాదనలు పూర్తి పథకాన్ని నిలిపివేయటంలో ఈసీ పరిధి దాటింది: పిటిషనర్లు హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్కు ముందే అమలు: సర్�
బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కారు తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష మరోసారి బయటపడింది. అసెంబ్లీ స్థానాలను పెంచాలన్న తెలంగాణ విన్నపాలను ఇంతకాలం ఏ మాత్రం ఖాతరు చేయని కేంద్రం ఇప్పుడు జమ్ముకశ్మీర్ నియ�
20 years of TRS party | తెలంగాణ ప్రజల న్యాయమైన రాష్ట్ర ఆకాంక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఎంతకూ లొంగకపోవడంతో చివరి అస్త్రంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. దీంతో తప