విద్యాశాఖకు తొమ్మిదేండ్ల చిన్నారి వినతి ఇంటర్కు బోధిస్తున్న ఐదో తరగతి విద్యార్థి హైదరాబాద్కు చెందిన వండర్ కిడ్ ప్రతిభ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆ చిన్నారి వయస్సు తొమ్మిదేండ్లే. కానీ అ
ప్రతి వెయ్యి శిశువుల్లో 2014లో 35 మరణాలు, ఇప్పుడు 23 శాంపిల్ సర్వే సిస్టం తాజా నివేదిక సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కేసీఆర్ కిట్లతో మారిన పరిస్థితి హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో నిందితుడు మదన్ అర్జున్ పగర్ను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అకాడమీకి చెందిన ఎఫ్డీ�
Jalasoudha | గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.
Dharani portal: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సస్యశ్యామలమైన తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం
ఉడికించి తింటే ప్రమాదం లేదు వ్యాధి వ్యాపించకుండా సర్కారు కట్టడి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంథ్రాక్స్ వ్యాధిపై ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈ వ్యాధి పశు�
ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం రెండు అసెంబ్ల్లీల్లో తీర్మానాలు చేద్దాం మేం ముందు నుంచీ ఉమ్మడినే కోరాం తెలుగువారికి సమైక్య రాష్ట్రం అవసరం ఇదే జగన్ అభిప్రాయం: ఏపీ మంత్రి పేర్ని హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే
మరికొందరు నేతలకూ జరిమానా విధింపు ప్లెక్సీల ఏర్పాటుపై ఈవీడీఎం చలాన్లు జారీ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా హైదరాబాద్లో భారీ ఎత్తున కటౌట్�
రామప్ప అభివృద్ధికి కేంద్రం సహకరించాలి రాష్ట్రంలో 2,600 కోట్లతో పర్యాటకాభివృద్ధి చర్యలు పర్యాటక మంత్రుల భేటీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల కోసం ప్ర�
జనార్దనానంద సరస్వతిస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ వైదిక ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): వైదిక ధర్మాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభు�
డ్యూటీ మారినా ఇబ్బంది లేకుండా చర్యలు హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు సాయం కోసం మనం డయల్ 100కు కాల్ చేయడం పరిపాటి. అలా మనం చేసిన ఫోన్.. కాల్సెంటర్ ద్వారా సంబంధిత