ఉస్మానియాలో భద్రపరిచిన వైద్యులు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఇదే తొలిసారి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్డెడ్కు గురైన ఓ మహిళ నుంచి ‘జీవన్ దాన్’ ద్వారా చర్మాన్ని సేకరించి �
భూపాలపల్లి : భూపాలపల్లి మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పరామర్శించారు. రఘుపతిరావు తల్లి జానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిం
minister perni nani comments on trs party in ap | ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పెత్తనం కొనసాగించిన ఆంధ్రా నేతలకు ఇంకా తెలంగాణను దోచుకోవాలనే యావ చావలేదు. గతంలో
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
గజ్వేల్, మలక్పేట ఏరియా దవాఖానలను సందర్శించిన కేంద్ర బృందంహైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మిడ్వైఫరీల సేవలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య,
వారి మాటలు జోకర్లు, బ్రోకర్లలానే నిర్మాణాత్మకమైన ఆలోచనలు రావు పీసీసీ చీఫ్ అనే సోయి లేదు రేవంత్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ నల్లగొండ, అక్టోబర్ 26: చెత్తగాళ్లకు చెత్త ఆలోచనలే వస్తాయని, ఓ రాజకీయ పా
ఉద్యమ అనుభవాలతో ప్రభుత్వాధినేతగా.. సమస్యల పట్ల స్పష్టతతో.. శాశ్వత పరిష్కారాన్ని ఆవిష్కరించే నాయకుడు కేసీఆర్. ఏడేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్�
మహబూబ్ నగర్: మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం నాడు హన్వాడ మండలాన�
Telangana | ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ -2021 పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జాతీయ
వ్యాక్సినేషన్ | వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యారోగ్య సం�
Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
CS Somesh Kumar | నేటి నుండి నవంబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగే విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్పై బీఆర్కే భవన్లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స�
మన నినాదం స్టార్టప్స్ అయితే, కేంద్రం నినాదం ప్యాకప్. మనం కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తే, కేంద్రం ఉన్న పరిశ్రమల ఉసురు తీస్తున్నది. ఎర్రబస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా.. ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస
పోచారం అభయారణ్యం, వన విజ్ఞానకేంద్రాన్ని సందర్శించిన యూడీఏఐడీ బృందం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్/హవేళీ ఘనపూర్: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని అమెరికాకు చెందిన అంతర్జాత�