రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసు
రాజన్న సిరిసిల్ల : తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో రాజన�
రాజన్న సిరిసిల్ల : భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్రజలు నమ్మడమే అతిపెద్ద తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. నమో అంటే నర�
మేడారం : వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన�
హైదరాబాద్ : ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ – 22 పోటీలకు ఎంపికైన రాష్ట్ర క్రీడాకారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అబుదాబిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరిగే ఏషి�
తిరుమల : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కుటుంబ సభ్యులు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామివారికి జరిగిన నిజపాదసేవలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించ
Godavari | గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది.
ఉత్తర హైదరాబాద్కు ఐటీ అభివృద్ధిని ఓర్వలేక కుల, మత పంచాయితీలు మతోన్మాదుల దుశ్చర్యలను తిప్పి కొట్టాలి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు కండ్లకోయలో ఐటీ గేట్వే పార్కుకు శంకుస్థాపన వేల మందికి ఉపాధి లభి�
హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలంద�
సమ్మక్క తల్లి చిలకలగుట్ట దిగి జనం మధ్యకు వచ్చింది. భక్తులను కండ్లారా చూసుకొనేందుకు, వారిని మనసారా దీవించేందుకు మేడారం గద్దెపైకి చేరింది. ఆదివాసీ జాతరలో సమ్మక్క తల్లిని తోడ్కొని వచ్చి గద్దెలపైకి చేర్చే �
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, విభిన్నవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు �
రైతుబీమా కోసం ధ్రువపత్రాలు అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యాయి. ఒక్క రోజులోనే డబ్బులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే రైతు బీమా మంజ�
హజ్ యాత్రికులకు మెడికల్ కోఆర్డినేటర్లుగా, వైద్యులుగా తాత్కాలిక డిప్యుటేషన్పై వెళ్లాలనుకునే ముస్లిం ఉద్యోగులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షఫిఉల్లా తె�