హైదరాబాద్ : ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమం�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధక, వ్యవసాయశాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన మంత్రి మసబ్ట�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసలు కురిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తన కార్యాలయంలో మర్�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి మూడు పేజీల లేఖ రాశారు. తాను త్వ
హైదరాబాద్ : తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థులను మరోసారి �
మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
సంగారెడ్డి : బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని ఎస్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోక�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబా
ఆసియా సెయిలింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విన�
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్.. తెలుగు రాష్ర్టాల్లో ‘గోల్డ్ లోన్ మేళా’ బంపర్ ధమాకా ఆఫర్ను ప్రారంభించింది. నూతన కస్టమర్ల కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెలాఖరుదాకా ఉండనున్నది. ఈ ఆఫర్ కింద కేవలం ఐదు ని�