వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
డార్క్నెట్ వెబ్సైట్ల ద్వారా మత్తుపదార్థాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన సోదాల్లో నింద�
పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రెన్యూవబుల్ ఎనర్జీని తమకు ఇష్టం వచ్చిన సంస్థల నుంచి కొనుగోలు �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని సంక్షేమం దేశమంతా అమలు
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన శంభీపూర్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ (85) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీలక పాత్రధారి అని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని, ఆయన సేవలు యావత్తు దేశానికి అవసరమని వ్యా
మంచిర్యాల : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేశారు. రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వివి�
తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి17 : రాష్ట్ర ఏర్పాటు కోసమే జన్మించిన నేత సీఎం కేసీఆర్ అని, ఆయనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. �
తిరుపతి : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరారు. కాలినడక ప్రారంభం కంటే ముందు అలిపిరి వద్ద శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. �
హైదరాబాద్ : మిల్క్ వెండర్ టు మినిస్టర్ స్థాయికి ఎదిగిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన విజయ రహస్యాలు గురించి వివరించారు. కండ్లకోయ ఐటీ పార్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మల్�
CM KCR Birthday | చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్.. లాంగ్ లివ్.., జై కేసీఆర్ అనే �