భద్రాచలం, ఫిబ్రవరి 22: భద్రాచలం దేవస్థా నంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టికెట్ ధరలను పెంచుతున్నట్టు ఈవో శివాజీ తెలిపారు. మంగళవారం ఈవో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో రూ.5 వేలు ఉన్న �
ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (19వ ఎడిషన్) హైదరాబాద్ వేదికగా గురువారం ప్రారంభం కానున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సుకు నిర్వాహకులు అన్�
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నస�
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రిగా ఎదిగినా
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడికు ‘కిసాన్ రత్న’ అవార్డు లభించింది. రైతుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేసిన రైతు నాయకులను కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో �
మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త లబ్ధిదారులు వారి వాటా కింద డీడీలు చెల్లించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి, రెండు విడతల్�
బీజేపీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అసమ్మతి సెగ రగులుతున్నది. సంజ య్ ఒంటెత్తు పోకడలపై సీనియర్, జూనియర్ అన్న తేడాలేకుండా నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త న�
విజయ డెయిరీ మరోసారి పాల సేకరణ ధరను పెంచింది. రైతుల నుంచి సేకరించే బర్రె పాలకు లీటర్కు రూ.4.68, ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం ప్రకటించారు
మహబూబ్నగర్లో 20 ఎకరాల్లో అకాడమీ మీడియాతో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను అడ్వెంచర్, ఏరో స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడ�