హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 �
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. 177 పోస్టులకు 98 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ�
హైదరాబాద్ : ప్రజల కోసం పోరాడిన కుటుంబ చరిత్ర మాది.. అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వంగా ఫీలవుతున్నాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మా కుటుంబం నుం�
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిర్మల వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం ఖర్చు చేసే ప్ర�
అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 'థాయ్ ట్రేడ్ ఎక్స్పో'కు తొలిసారి వేదిక కానుంది. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 2(శుక్రవారం)న మొట్టమొదటిసారిగా "థాయ్ ట్రేడ్ ఎక్స�
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని
ఎడతెరిపి లేని వానలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గురుకుల విద్యార్థులకు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ జ్వరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
తెలంగాణ ఖజానాకు మరో రూ.2 వేల కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఆమేరకు నిధులను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను ఎనిమిదేండ్ల కాలానికి, మరో వెయ్యి కోట�
అర్హతలున్న తెలంగాణకివ్వరా? ఏ వసతుల్లేని రాష్ర్టాలకు కేటాయించడం ఆశ్చర్యకరం కావాలనే హైదరాబాద్ విస్మరణ దేశ ప్రయోజనాలకు మోదీ సర్కార్ పాతర: మంత్రి కేటీఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఘాటు లే
20 శాతానికే మూడో టీకా అవగాహన కల్పిస్తున్నా పూర్తిగా ముందుకు రాని అర్హులు బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా మెరుగ్గా తెలంగాణ వ్యాక్సినేషన్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రికాషన్ డ
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�