రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�
ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగ
ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. బుధవారం ఆయన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ
యాదవ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో నూతన యాదవ వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు
హైదరాబాద్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి పిల్లారిశెట్టి సాయిరాంకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయిరాం.. ‘హెల్త్ హీరో’ విభాగంలో మంగళవారం బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగ�
ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం పక్కగా అమలుకు వివిధ ప్రభుత్వశాఖల్లోని పది ఇంజినీరింగ్ విభా�
ఆరు నూరైనా సరే ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు తనకిచ్చిన సర్వశక్తులు, మేధోసంపత్తిని ఉపయోగిస్తానని, చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు దేశాన్ని చక్కదిద్దేందుకు పాటుపడతానని ముఖ్యమంత్రి కే చంద్రశ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పు�
రాష్ట్రంలో రిజర్వాయర్లు టూరిస్టు డెస్టినేషన్గా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందుకోసం 1500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభం అనంతరం బహిరంగసభ
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను జాతికి అంకితం చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్లో ఎక్కడ చూసినా మల్లన్నసాగర్ ఫోటోలు, వీడియోలు, విశేషాలే కనిపించాయి. ట్విట్టర్
తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజ�
ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�