రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్టు భూగర్భ జలశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఆగస్టు భూగర్భ జల నివేదికను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోద
‘హైదరాబాద్ స్టేట్’లో ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది తెలంగాణే.. కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిసిపోయిన మిగతా ప్రాంతాలు అస్తిత్వ పోరాటంతో స్వపరిపాలన సాధించుకున్న తెలంగాణ .. స్వాతంత్య్ర సమరానికి, తెలంగాణ ఉద్య�
ఆత్మహత్య కారణాల్లో ఇదే ప్రధానం 33.2% బలవన్మరణాలకు కారణం 2021లో ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్న
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల మంజూరు చేసిన కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడప గడపకూ తిరిగారు. పాలకుర్తి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు గ్రామాల్లో పర్యట�
మహబూబ్నగర్ : మన్యంకొండ క్షేత్రం దిగువ పర్యాటకుల సౌకార్యర్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేల�
గతంలో కుంభకోణాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ను లాభాల్లోకి తెచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. డీసీసీబీ సేవలను వివిధ రంగ
హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప
జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనన�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్
Ganesh Chaturthi 2022 | ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తలెత్తకుండా ఉండాలంటే స్వామిని స్మరించుకోవాలి. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు. అన్ని దేవుళ్ల కన్నా ముందు పూజలందుకొనే అర్హత ఉన్నవాడు. భాద్రపద చ�
తనిఖీలతో రాష్ర్టానికి వేధింపులు బెంగాల్ తరహా ఇక్కడ కుదరదు రాష్ట్ర ప్రజలు తిరగబడుతరు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక సికింద్రాబాద్, ఆగస్టు 30: ఉపాధి హామీ అమలులో నంబర్వన్గా నిలిచిన తెలంగాణలో ఆ పథకాన్ని నిల