సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 22 : అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం తరహాలో భారత దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని అన్నారు. స్వరాష్
ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల శంకుస్థాపనల నేపథ్యంలో సోమవారం నారాయణఖేడ్లో జరిగిన బహిరంగసభలో ఆర్థికమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తాను గతంలో కంగ్టి మండలం సర్దార్ తండ
ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు సాగితేనే ప్రగతిపథాన ముందుకు వెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి
ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపుచేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్ష�
బీజేపీ, కాంగ్రెసేతర నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ముందుడి నడిపించగల సత్తా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఉన్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు �
బ్యాంకుల్లోని ప్రభుత్వ ఖాతాలు, వాటిలోని నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభు త్వం నడుం బిగించింది. ఇటీవల తెలుగు అకాడమీ నిధుల్లో గోల్మాల్ జరగడంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప
ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. �
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�