ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణ�
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బరితెగించి బీఆర్ఎస్ అభ్యర్థులు,నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర�
పోలింగ్కు కొద్ది గంటల ముందే అనూహ్యంగా బీజేపీ వార్డు అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప(45) బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. ‘ప్రచారం నుం�
తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ఆదాయానికి దక్షిణాది రాష్ర్టాలే వెన్నెముకగా నిలుస్తున్నాయని గుర్తుచ�
దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి ఎట్టకేలకు కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది (2027) మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిం�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుత
ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అడ్డగోలుగా కొల్లగొడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఏం చేస్తున్నట్టు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజ�
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. అగ్నిప్రమాదానికి సంబంధించి సోమవారం వరకూ క్రైమ్సీన్ను అంచనా వేసిన అధికారులు మంగళవారం నుంచి విచారణ ప్రా�
ఆస్తి దక్కకుండా చేస్తున్నదన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి�
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత�
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వి�