లివర్ మార్పిడి కి రూ.20 లక్షలు పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం బాలుడికి ఇప్పటికే రూ. 15 లక్షలు వైద్యానికి ఖర్చు సిరిసిల్ల రూరల్, మార్చి 31: పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. రెండున్నర ఏళ్ల బాలుడికి లి�
హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మో�
నిజాం అలీఖాన్ తన అన్న సలాబత్జంగ్ను బంధించి, హత్య చేయించిన తర్వాత హైదరాబాద్ నిజాంగా ప్రకటించుకున్నాడు. నాటి నుంచి నిజాం బిరుదు వంశపారంపర్యంగా రావడం...
ఏడున్నరేండ్ల కిందటిమాట.. ఉమ్మడి రాష్ట్రం.. ఏదైనా బడికిపోతే ఒక క్లాసులో 60 మంది బాలురు ఉంటే.. పదో పన్నెండు మందో బాలికలు ఉండేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. వందమందిలో 52 మంది బాలికలే.. ఇంతలోనే ఎంతమార్పు! పలకా బల�
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం దేశీరకం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధర తులం దాదాపు రూ.50వేలు ఉ�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మ
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహం వచ్చింది. వేలాది పోస్టులు భర్తీ కానుండడంతో అందరి దృష్టి గ్రూప్స్ నోటిఫికేషన్పై పడింది. ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం దక్కగా, ఎ�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్�
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మి (87) అనారోగ్యంతో హనుమకొండలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. గురువారం మధ్యా
ఎండల తీవ్రత నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11: 30 గంటల వరకే పాఠశాలలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాల డీఈవోలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. కుదించిన వేళలు ఏప్రిల్ ఆరో తే�
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాం�