ప్రభుత్వ దవాఖానల్లో శానిటరీ, ఫుడ్, సెక్యూరిటీ తదితర సేవలందించే ఏజెన్సీ ల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తం 222 ప్రభుత్వ దవాఖానల్లో
రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. కరోనా సమయంలో 47 రోజులపాటు వర్చువల్గా
ఒత్తిడిని ఎలా అధిగమించాలి? పిల్లలు ఎదుర్కొంటున్న ఆందోళనకర పరిస్థితులు ఏంటి? తల్లిదండ్రుల ప్రవర్తన తదితర మానసిక సమస్యలకు యూ అండ్ మీ సంస్థ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. దోమలగూడలోని ఏవీ కాలేజీ
ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సెట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ను కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు
జూనియ ర్ సివిల్ జడ్జీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జ్యు డీషియల్ శాఖ బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలికను హత్య చేసింది ఆమె ప్రియుడేనని తేలింది. బుధవారం పరిగి పోలీస్స్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించిన వివ
హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2022- 23 ఐ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబ్రాది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేశ్ బుధవారం వ�
పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత నిబంధనల ప్రకారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వరకూ ఈ రాయితీ వర్తిస్త
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల భారీగా ఎండలు మండుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ర�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్�
హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాన�
మహబూబ్నగర్ : ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలను వెలుగులోకి తీసుకు వచ్చి సబ్బండ వర్ణాల చెంతకు తీసుకువెళ్లడమే తెలంగాణ సాహిత్య అకాడమీ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్న