దళితుల అభ్యున్నతికి దళితబంధుతో శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. కాంట్రాక్టుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలను సాకారం చేస్
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని అన్ని వర్గాలు స్పష్టం చేస్తునాన్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై తీవ్ర వివక్షను చూపుతూ ఉద్దేశ పూర్వకం
తెలంగాణ విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిలు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాల్లో సగభాగానికి పైగా అందిపుచ్చుకొంటున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాసంస్థకు వెళ్లి చూసినా.. ఆశ్చర్�
కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుపై మరో రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు
లాకర్లో దాచుకొన్న వస్తువులను పరిశీలించేందుకు స్ట్రాంగ్రూమ్లోకి వెళ్లిన ఓ వృద్ధుడు బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 18 గంటలపాటు అక్కడే చిక్కుకుపోయాడు.
ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు క�
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన సురేశ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు
హైదరాబాద్ : రోజు రోజుకు రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ పెరుగుతున్నది. గత నాలుగు రోజుల్లోనే మూడుసార్లు గరిష్ఠ డిమాండ్ పెరిగి.. గత రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం 12.28 నిమిషాలకు 14,160 మ�
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫిడె మాస్టర్ కంది రాము అరుదైన ఘనత సాధించాడు. సెర్బియాలో జరిగిన ఐఎం టోర్నమెంటులో సత్తా చాటి తొలి ఇంటన్నేషనల్ మాస్టర్ (ఐఎం) నార్మ్ సంపాదించుకున్నాడు. అరజెలోవాక్లో జరిగిన ఐఎం ఏ�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్ధాంతరంగా అక్కడ కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు