టీఎస్ఐసెట్ ఫలితాల్లో 89.58 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్ ఫలితాలను శనివారం కాకతీయ వర్సిటీలో ఐసెట్ చైర్మన్, వీసీ రమేశ్ విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యంగా ఆరెస్సెస్ పావులు కదుపుతున్నదా? దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ సహా తమిళనాడు, కేరళపైనా ఫోకస్ పెట్టిందా? వచ్చే నెల 9 నుంచి రాయ్పూర్లో 3 రోజుల పాటు జర�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కొత్త తరం ఇంటర్నెట్ వెబ్ 3.0పై ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ‘శాండ్బ్యాక్స్’ పేరుతో ఒక నియంత్రణ కేంద్రాన్ని
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాలను రాష్�
హైదరాబాద్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం విషయంలో జేపీ నడ్డా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సి�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా కళాశాల విద్యార్థుల సీట్ల సర్దుబాటుకు ఎ�
హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలను సృష్టిస్తున్న నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ దేవుడు చెప్పిండు.. తన్నుకు చావండని కేటీఆర�
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా �
తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంత�
వరంగల్ : టీఎస్ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ సెమినార్ హాల్లో విడుదల చేయనున్నట్లు టీఎస్
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�