తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫిడె మాస్టర్ కంది రాము అరుదైన ఘనత సాధించాడు. సెర్బియాలో జరిగిన ఐఎం టోర్నమెంటులో సత్తా చాటి తొలి ఇంటన్నేషనల్ మాస్టర్ (ఐఎం) నార్మ్ సంపాదించుకున్నాడు. అరజెలోవాక్లో జరిగిన ఐఎం ఏ�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అర్ధాంతరంగా అక్కడ కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ప్రతి పల్లెకు రోడ్లు రావడమే కాదు.. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా నేడు అద్దంలా మెరుస్తున్నాయని, ఇదంతా కేవల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్�
హైదరాబాద్ : వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆన్లైన్ పద్ధతిలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కో�
నల్లగొండ : నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేసి..మన చరిత్ర మనం రాసుకుందాం అనే వినూత్న అంశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీకారం చుట్టింది. అకాడమీ అధ్యక్ష�
హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసింది. అన్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మ�
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): టెట్కు దరఖాస్తు చేసే అభ్యర్థుల కోసం పాత హాల్టికెట్ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. తాజాగా టెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంతో 2011 �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’తో ఔషధాల చేరవేత సమయం సగానికి తగ్గనున్నదని నీతి ఆయోగ్ పేర్కొన్నది. డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణల
వికలాంగుల పరికరాల తయారీ కంపెనీ సౌత్ రీజినల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అలిమ్ కో (ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ డైరెక్టర్ ఉమేశ్ జిలానీని అఖిలభారత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూ
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత