హైదరాబాద్ : తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్(KTR)కు సంబంధించిన వెబ్సైట్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2
హైదరాబాద్ : ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి జలీల్ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష�
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే సర్వ ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నూతనంగా రెండు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు
హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హా�
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గా
పెద్దపల్లి : రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. రైతులకు మీటర్ పెట్�
పెద్దపల్లి : బీజేపీ అవినీతి గద్దలను గద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
తెలంగాణ యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ రాతప
Porika Rajkumar | తెలంగాణ సంస్కృతిలో బంజారాల ప్రస్థానం ప్రత్యేకమైనది. కట్టూబొట్టూ, ఆచార వ్యవహారాల్లో వారి శైలి విభిన్నంగా ఉంటుంది. ఆ విచిత్రాలనే సచిత్రాలుగా క్యాన్వాస్పై ప్రతిష్ఠిస్తున్నాడు ములుగు మండలం మదనపల్
జిల్లాకో మెడికల్ కాలేజీతో రికార్డు ఈ ఏడాది పెరిగే సీట్లు 1,200 ఇప్పటికే 6 కాలేజీలకు అనుమతి ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే ‘ధనికుల చదువు’ అనే ముద్ర ఉండేది. ప్రభుత్వ కాలేజీలు పెద్దగా లేకపోవడం, ప్రైవేట్లో లక్షల రూ�