ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) పూర్తి భరోసాను కల్పిస్తోంది. పిల్లల్లో కనిపించే స్వల్ప అనారోగ్య లక్షణాలు దీర్ఘకా�
చదువుకునే బడి, సాగుచేసే మడి, దేవుడుండే గుడి, అమ్మ ఒడి.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నింటా అభివృద్ధే. గత డబ్భు ఏండ్లలో అభివృద్ధి అంటే కేవలం కాగితాలు, శిలాఫలకాలకే పరిమితం.
1994 లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఐదారేండ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎమ్మార్పీఎస్ ఇప్పటికీ పోరాటం చేస్తున్నది.
తెలంగాణలో పండిన ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ తీర్మానం కాపీల�
మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా న�
చరిత్రను శోధిస్తే గొప్ప చారిత్రక సంపద మన తెలంగాణది. పౌరాణికపరంగా, చరిత్రపరంగా మెదక్జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అందోల్ తాలూఖాలోని వెండికోలు గ్రామం చరిత్రలో చెప్పుకోదగినది. శాతవాహనుల కాలంలోనే కుండి�
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ రో
సూర్యాపేట : తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కు�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్య
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు దుయ
నంగునూరు, 31 మార్చి : ఏప్రిల్ నెలలో 57 ఏండ్లు నిండి అర్హులైన వారందరికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లను మే 1 నుంచి లబ్ధిదారు
హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ముగింపు దశకు చేరుకున్నది. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు నుమాయిష్ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నుమాయిష్ నిర్వహణకు సహకరించిన అ