సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తెలుగు నూత
హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంట
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఏప్రిల్ 1న ఎవరినైనా ఫూల్ చేయాలని ప్రయత్నించడం సాధారణమని సంతోష్ కుమార్ తన ట్వీ
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. తమ సదస్సులో ప్రసంగించాలని అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కేటీఆర్కు ఆహ్వ
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ట్విట్టర్లో తనను అనుసరించొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించార
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిం�
హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్డు నంబర్ 3లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. స
తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు కేంద్ర ప్రభుత్వ హర్ఘర్ జల్ యోజన ద్వారా సరఫరా చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రచారం చేసుకోవడంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా ఇబ్బంది పెట్టినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం తెలంగాణ ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనంగా నిలుస్తున్నద
ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్తో ఒకలా, తెలంగాణతో ఒకలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనరని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీశారు. ధాన్యం క
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో నందనం సొసైటీ
తెలంగాణ ప్రజలను కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దారుణంగా మాట్లాడారు. ‘నూకలు తినడం నేర్చుకోండి’ అంటూ ఎగతాళి చేశారు. దక్షిణాది అంటేనే ఉత్తరాదివారికి ముఖ్యంగా బీజేపీ నేతలకు చిన్నచూపే.
ధనావత్ గణేశ్.. కేరాఫ్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం. ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రిని కోల్పోయాడు. తల్లి సైదమ్మ పెంపకంలో పెద్దవాడయ్యాడు. తండ్రి లేని లోటును ఏమాత్రం కనిపించకుండా రెక్
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహ
‘చదువుకోవాలి. చైతన్యవంతులు కావాలి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని విముక్తి సాధించాలి’ అంటూ 170 ఏండ్ల కిందట బాలికలకు, మహిళలకు విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు ఆధునిక భారతదేశ తొలి �