ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్లో వచ్చిన ప్రతి మార్కు...
టెట్లో గరిష్ట మార్కుల సాధనలో ఇంగ్లిష్ స్కోరింగ్ సాధించడం కీలకం. పేపర్-1, 2 లలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంది. ఈ సబ్జెక్టుకు 30 మార్కులు. పాఠశాల స్థాయిలో చదివిన అంశాలే ఈ సిలబస్లో...
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల...
Madikonda Textile Park | ఇరవై ఏండ్ల కింద వాళ్లంతా సూరత్, భీవండి, ముంబై వలస వెళ్లిండ్రు. కూడబెట్టుడేమోగానీ ‘కూడుపెట్టే దిక్కు’ లేని పరిస్థితి. ఎక్కడైనా చేసేది ఆ నేత పనే. కానీ నమ్ముకున్న పని సగం కడుపు కూడా నింపలేకపోయింది. �
Burra katha | ప్రజల ఆచార వ్యవహారాలకు, ఉత్సాహ ఉద్రేకాలకు, సుఖదుఃఖాలకు ‘జానపదం’ అద్దం పడుతుంది. అలాంటి కళారూపాల్లో ‘బుర్రకథ’ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా పల్లెజనాన్ని అలరిస్తూ.. ఇప్పటికీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుం
తెలంగాణ సాహిత్య ప్రస్థానం రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ‘సార్త్రె’ తెచ్చిన అస్తిత్వవాదం, ఆయన సహచరి సిమోన్ దబుహి రాసిన ‘ది సెకండ్ సెక్స్’ గ్రంథం స్త్రీవాద భావజాలాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చింది. స్�
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగు�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని
ఓ యువకుడు కష్టాలను అధిగమిస్తూ జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికల మీద భారత్ తరఫున సైక్లింగ్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామాని�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని �
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన డ్రైవర్ కుటుంబాన్ని టీఎస్సార్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం పరామర్శించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన డ్రైవర్ కుంటుంబానికి అండగా ఉంటామని భరోస�