కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్ రాష్ట్ర (ఉథాట్స్) నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
ఎంజీఎం ఘటనలో బాధితుడైన హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్కు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు వైద్యాధికారులు శ్
'శుభకృత్' పేరులోనే శుభం ఉందని, అందరికీ మంచే జరుగాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మరింత జనరంజకంగా సాగాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగా
హైదరాబాద్ : వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ముందంజలో ఉన్నది ఆర్ట్ హౌస్ సంస్థ. చెన్నై, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ.. సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే పా�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్�
హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ( శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శుభకృత్’ అంటే �
హైదరాబాద్ : లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో జూలై 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సె�
నిర్మల్ అర్బన్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (శ్రీ శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభకృత్’ అంటే శుభాలన
హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపు�
హైదరాబాద్, ఏప్రిల్ 1 : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. రెండు సంవత్
మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతిపక్షణం ప్రజల కోసమే పని చేస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబాబూబాద్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పం�
హైదరాబాద్ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన్ని �