ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారం కానున్నది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్.. ఇప్పుడు ప్రధాన వనరుగా మారనున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దే�
రాష్ట్రంలో 1నుంచి 12 తరగతుల సిలబస్ మార్పు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కొత్త కురిక్యులం రూపకల్పనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పాలసీ రెడీ అయ్యే వరకు కొ�
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నాం. ఇది సర్కారుపెద్దలు చెప్పేమాట. కానీ, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి �
ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు తమను వేధిస్తున్నారని, స్వగ్రామంలోకి రానివ్వకుండా అడ�
స్టాఫ్నర్సుల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. పిటిషనర్లకు వెయిటేజీ మారులను కలిపి మొత్తం మారులను వెల్లడించాలని, ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చే
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది... సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊ�
ఆదిలాబాద్ జిల్లా సొనాల, బేల జాతీయ రహదారిని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు దిగ్బంధించారు. బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యం�
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరి కోతలు నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు సూచించారు. ఈ మేరకు మొంథా తుఫాన్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చర్యలపై కలెక�
విజిలెన్స్ అంటే తప్పులను పట్టుకోవడం కాదని, వాటిని నివారించడమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఎంజీ గోపాల్ అన్నారు. సోమవారం బీఆర్కేభవన్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభ
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నకిలీ దంతవైద్యశాలలపై చర్యలు తీసుకోవాలని ఆలిండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ కోరింది.
పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్బోర్డు ప్రకటించింది.