2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగ�
రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం పనిచేస్తున్నదా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16వే�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలకు అమెరికాలోని డాలస్ ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డాలస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబురాలకు పా
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 16,617 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఇంకా 839 మందికి ఇండ్ల మంజూరు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మంజూరు పత్రాలను అందజేసిన అనంతరం కొబ్బరి కాయలు కొట్టి నిర్మాణ పనులను ప్
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్�
తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీమంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనీ తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు రాపోలు జ్ఞానేశ్వర్, తెలంగాణ ప్రాంత పద్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధి
Heavy Rains | తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రుతుపవనాల ప్రభావంతో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ క
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Harish Rao | బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు.
Rainfall | తెలంగాణలో నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆయా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
Guest Lecturers | జిల్లాలోని ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులకు (అతిథి అధ్యాపకులుగా) దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు.