‘ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇకపై ఆర్థికపరమైన పనులు చేపట్టలేం’ అంటూ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తేల్చిచెప్పారు.
సివిల్స్లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. గురువారం ఆమె తల్లిదండ్రులు రాజు, రజితతో కలిసి బస్భవన్లో వీసీ సజ్జనార్ను మర�
Alugu Varshini | రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదివే దళిత బాలబాలికలతో పనిచేయించాలని రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్ట�
BRSV | ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు.. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండ
Gaddar Awards |14 ఏండ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొన్నది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను (Gaddar Awards) ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను �
‘గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి.. వాళ్లేమీ పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు.. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం �
సింగరేణి గనుల్లో నిత్యం చెమటోడ్చి నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికులు సంస్థ లాభాల్లో వాటా కోసం ఎదురుచూస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు యాజమాన్యం తమ లాభాల వివరాల న
తెలంగాణ ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని నింపిన సామాజిక సాహిత్యకారుడు, తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్ పక్కన కంపు కొడుతున్నది. సమీపంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచే ప్రయాణిస్తున్నా అటువై�
అబద్ధం ఏనాటికైనా దూదిపింజల్లా తేలిపోతుంది. కానీ, సత్యం అశోక స్తంభంలా కాలాన్ని జయించి నిటారుగా నిలబడే ఉంటుంది. ఇది చరిత్ర తేల్చిన సత్యం. తెలంగాణ ప్రథమ సీఎం కేసీఆర్ పరిపాలన గురించి కాంగ్రెస్ పాలకులు ఎన్�
రాష్ట్రంలో మరో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్నగర్లో రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ జీవో-24ను విడుదల
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం పద్ధతిలో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లోనే సాధ్యమని ప