Vemulawada | దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష�
అధిష్ఠానంతో సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారా?, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్
ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందే�
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ..అంతకుముందు తీవ్ర మనోవేదనకు గుర�
‘తెలంగాణలో ప్రాక్టీస్.. ఏపీలో రిజిస్ట్రేషన్' అన్నట్టుగా తయారైంది దంత వైద్యుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ డెంటిస్టుల రిజిస్ట్రేషన్లు ఏపీ డెంటల్ కౌన్సిల్ (ఏపీడీసీ) లోనే కొన
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. �
దేవాలయాల్లో పనిభారం పెరగడం, అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల నియామకాలకు దేవాదాయ శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆ శాఖ ముగ్గురు అ�
తెలంగాణ సంపదపై కన్నేసిన ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ రాష్టానికి రావాలని ప్లాన్ చేస్తున్నారని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ విమర్శించారు. కేసీఆర్ చేతి లో పరాభవం పొందిన చంద్రబా�
అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడంపై ఆదినుంచీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు హక్కుగా రావ
ఇటీవల ‘తెలంగాణ రైజింగ్' అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తాజాగా ‘తెలంగాణ రైజింగ్-2047’ అంటూ మరో కొత్త ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ విధంగా రోజుకో కొత్త నినాదం,
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు.. మహిళా రైతు నర్సవ్వ ఆవేదనపై గురువారం ‘నమస్తే తెలంగాణలో’ వచ్చిన కథనం కలకలం రేపింది.