Harish Rao | రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన విందులో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించిన అతిథుల గుట్టు దొరికినట్టు తెలిసింది. కాంగ్రెస్ యువ నేతల ఆనవాళ్లను విచారణ కమిటీ గుర్తించినట్టు సమాచారం. వారిద్
భారత్లో పెట్టుబడులు పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రవాస భారతీయులను, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రభావశీలురకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణన�
అతి పెద్ద కంపెనీ మోసర్బేర్, కేంద్ర సంస్థ ఎన్టీపీసీలే సాధ్యం కాదని వదిలించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డికి అంత ఉబలాటం ఎందుకని, దీనిని నిగ్గు తేల్చాల్స
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన�
తెలంగాణకు తదుపరి పోలీస్ బాస్ (డీజీపీ) ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న పోలీస్ శాఖను, రాజకీయ నేతలను తొలిచేస్తున్నది. పోలీస్ శాఖలో అత్యున్నతమైన ఈ పోస్టు కోసం ఆ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య కనిపించని యుద్ధం జరుగుతున�
స్వాతంత్య్రం, స్వేచ్ఛ, న్యాయం, భద్రత, స్థిరమైన జీవనోపాధి కోసం ఆకాక్షించిన లక్షలాది మందికి 2014 జూన్ 2 నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భం ఒక చారిత్రక విజయం. 2000వ సంవత్సరం నుంచి కేసీఆర్ చేసిన అవిరళ కృషి ఫలితం�
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్నకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమ�
ఎఫ్ అంటే ఫారెస్టే మాత్రమే కాదని, ఆదివాసీల ఫ్యూచర్ కూడా అని మంత్రి సీతక చెప్పారు. హైదరాబాద్లోని తాజ్డెకన్లో ‘పీఎం జన్మన్', ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామీణ ఉతర్ష్ అభియాన్'పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్షా�
దేశంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కలవడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాలు, ఇతర సదస్సులకు హాజరయ్యేందుకు కూడా వారు విముఖత చూపుతున్నారు.
R.Krishnaiah | కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండల కార్యాలయాలకు అనుగుణంగా అదనపు పోస్టులు సృష్టించి తక్షణమే వాటిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుల