కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్�
సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హై
ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | తన గత ఐదు పుట్టిన రోజులు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దానికి #GiftASmile కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు.
BRS | కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారనేది మరోసారి రుజువైంది. అధికార పార్టీపై వ్యతిరేకతతో ఎవరో ఒకరిద్దరు కాదు.. ఏకంగా గ్రామమంతా ఒక్కటై బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడంలోని ప�
ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు.
అది జూన్ 26.. గురువారం ఉదయం కామారెడ్డి ఆర్టీఏ చెక్పోస్టులో నిర్వహించిన ఏసీబీ సోదాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే పట్టుబడిన డబ్బు సుమారు రూ.20 వేలు. 8 గంటలు వేచి చూసి పట్టుకున్న మొత్తం రూ.90 వేలు. ఒక్కో లారీ డ్ర�
‘అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సకల హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తాం’ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాగితాలకే
ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్చేశారు. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ చెరువుల్లో ఇటీవల లభ్యమవుతున్న ఆఫ్రికా జాతి చేపలు మత్స్యకారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, హైదరాబాద్ చెరువుల్లో ‘సక్కర్ మౌత్ క్యాట్ఫిష్' ‘తిలాపి యా’ చేపలు భార�
పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి రావాల్సిన కమీషన్ రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంట�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను చేపట్టినా ఆ ఫలాలను అర్హులు అందుకోలేని దుస్థితి నెలకొన్నది. అనేక కులాలకు అధికారులు కులధ్రువీకరణ పత్రాలను సక్రమంగా జారీ చేయడం లేదు. ఆయా కులాలకు సర్టిఫికె