రాష్ట్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది. ఒకో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు జమచేసింది.
రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ కొర్రీలు పెట్టడాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మొత్తం 19 రాష్ర్టాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన 68 మంది అద్భుత ప్రతిభ కన
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్ష�
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�
పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఢిల్లీలో నిర్మిస్తున్న భారత నూతన పార్లమెంటు భవన సముదాయం (సెంట్రల్ విస్టా)కు భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంప�
Minister Prashanth Reddy | పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహ నిర్మాణ శాఖా
Maoist Savitri | మావోయిస్టు కీలక నేత సావిత్రి బాటలోనే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. సావిత్రి లొంగుబాటు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ
Minister KTR | ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా టీఐఈ గ్లోబల్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో టీఐఈ గ్లోబల్ సదస్సు పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
Bathukamma Sarees | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట