ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెల
చేర్యాల, ఏప్రిల్ 12 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 18న సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయం షాపింగ్ కా�
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశార�
యునైటెడ్ కింగ్డమ్లోని స్కాట్లాండ్ దేశం రామనామస్మరణతో మార్మోగింది. ఆ దేశంలోని అబర్డీన్ ప్రాంతంలోగల హిందూ దేవాలయంలో ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిసారి శ్రీరామనవమి వేడుకలను కన్నుల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో భేటీ జరుగుతున్నది. మంత్రులతో పాటు పలుశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్లో తాజా రాజకీయ పరిణామ�
వివిధ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నది. గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు పోలీస్, ఎక్సైజ్, విద్యుత్, నీటిపారుదల, విద్యారంగానికి చెందిన ఎన్నో ఉద్యోగాల భర్తీ...
అసలు పేరు మీర్ తురబ్ అలీఖాన్. బీజాపూర్లో జన్మించాడు. ఉన్నత విద్య అభ్యసించి 24 ఏళ్ల వయస్సులోనే హైదరాబాద్ రాజ్యానికి దివాన్గా చేరాడు. పాలనాపరమైన మెలకువలను ఇంగ్లిష్ అధికారి...
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ) : అర్హులైన నిరుద్యోగ క్రిస్టియన్ మైనారిటీ యువత నుంచి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్కు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని క్రిస్�
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని క్యాటగిరీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ మైనారి�
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
అన్నదాత కోసమే తెలంగాణ పోరాటం ఢిల్లీలో ఎన్నికల కోసం దీక్ష చేయలేదు రైతుల గురించి మాట్లాడితే కక్ష సాధింపు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు ఢిల్లీని రైతులు 13 నెలలు దిగ్బంధించినా మోదీ సర్కార్కు అర్థంకాలేదు ఈ దే�
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం