CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని రివల్యుషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు, కొల్లాం ఎంపీ ప్రేమచంద్రన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రణాళిక
రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. ఏ వర్గానికి ఏం కావాలో తెలుసుకొని అందరికీ అన్నీ అందిస్తున్నారు. సంక్షేమ ఫలాలతో రాష్ర్టాన్�
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక
కుతుబ్షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలన
Telangana | నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి కోరారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో
Swachh Bharath Awards | గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డుల పంటపడింది. పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 13 అవార్డులు దక్కించుకున్నది. పెద్ద రాష్ట్రాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ
National Health Index | ‘ఒకనాడు నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అన్నట్లుగా ఉన్న సర్కారు దవాఖానలు.. స్వరాష్ట్రంలో నేడు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్కు ప్రజల ఆరోగ్యంపై మక్కువతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్�
Minister KTR | బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు
రాష్ట్ర వ్యవసాయరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వానకాలం సాగు విస్తీర్ణం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సాగు విస్తీర్ణం నమోదైంది.
హైదరాబాద్ నడిబొడ్డున భారీ భవనాలు, నిర్మాణాలను కొన్ని నెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభిస్తారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.