కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన పారాబాయిల్డ్ రైస్ను కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభ�
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 10: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ
మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కొనే వరకు కొట్లాడుతామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేపు ఢిల్లీలో రైతులకు మద్దతుగా నిర్వహించే రైతు దీక్షకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి రై�
హైదరాబాద్ : జాతీయ స్థాయి పోటీల్లో పలు పథకాలను సాధించిన క్రీడాకారులను క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆ
రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ‘ధర్మో రక్షతి రక్ష�
బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులత�
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన నలుగురు ఆడపిల్లలకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సాయం అందింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన ములకలపల్లి వీరయ్య, కోటమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. నాలుగేండ
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విజయ డెయిరీ పరిస్థితి దయనీయంగా ఉండేది. కేవలం రూ.240 కోట్ల టర్నోవర్తో ఇబ్బందుల మధ్య కొనసాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు రూ.700 కోట్లకు పైగా టర్నోవ�
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూ�
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్
హైదరాబాద్ : గృహ నిర్మాణశాఖపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సొంత స్థలాల్లో గృహ నిర్మాణాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు 2022-23 బడ్జెట్లో న�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుక