హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై ఉత్తరాఖండ్ జర్నలిస్ట్ రమేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడా�
హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో మత్స్య శాఖ అధికారుల వర్క్ షాప్లో పాల్గొని మంత్రి మా
వనపర్తి : ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి, పెద్దగూడెం�
మహబూబ్ నగర్ : పంజాబ్ తరహాలో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి
హైదరాబాద్ : గవర్నర్ల వ్యవస్థపై సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, కేంద్రానికి అనుకూ�
నమో అంటే నమ్మించి మోసం చేయడమని టీఆర్ఎస్ మండిపడింది. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. వారిని నిండా ముంచారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని డిమాండ్ �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
తమిళిసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డువస్తుందా? అని ప్రశ్నిం
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దవాఖానల్లో కనీస వసతులు లేవని, యూనివర్సిటీలను ప్రభుత్వం బలహీన పరుస్తున్నదని, డ్
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్సీసీబీ) ముందుకొచ్చింద
పశు సంపద వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భూపేంద్రనాథ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పశు సం
అన్ని ప్రాంతాలకు అంబులెన్స్లు వేగంగా వెళ్లలేవు. కొండప్రాంతాలు, ఇరుకైన గల్లీల్లో తిరగడం మరీ కష్టం. ఒక్కోసారి వరదలు, ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు కూడా ప్రతిబంధకాలుగా మారతాయి. ఇలాంటి సమయాల్లో సైతం బాధితు
తెలంగాణ తెలుగు భాష అణచివేతకు గురైన కారణంగానే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. నిజాం కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర