హైదరాబాద్ : భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర
హైదరాబాద్ : కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తూ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని మంత్రి హరీశ్రావు అన�
కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరాటం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు.
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో శనివారం ఆశా కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్య�
హైదరాబాద్ : పలు వార్తాపత్రికల్లో ప్రచురితమైన గురుకులాలకు దొడ్డు బియ్యమే అనే వార్త పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేస్త
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా ఓ సూచన చేశారు. తెలంగాణకు జాతీయ స్థాయి ప్రాజెక్టులు తీసుకురావ
వడ్లు కొనడానికి నిరాకరించిన కేంద్రంపై తెలంగాణ ఉక్కు పిడికిలెత్తింది. నూకలు తినాలని అవమానించిన బీజేపీ సర్కారుకు నూకలు చెల్లేలా చేస్తామని రైతులోకం హెచ్చరిక జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామా�
అది హైదరాబాద్లోని అబిడ్స్. నిత్యం రద్దీగా ఉండే బాబూ జగ్జీవన్రామ్ చౌరస్తా. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రతిరోజూ వెళ్లే మార్గం అది. అంత ప్రాధాన్యం ఉన్న ఆ మార్గంలో అబిడ్స్ ట�
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి దక్కింది. అటవీశాఖ గత ఏడేండ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రదర్శించింది. పచ్చదనం పెం�
హైదరాబాద్ : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) లో తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ కు ప్రథమ బహుమతి దక్కింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అటవీ శాఖకు �
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస�
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాట్ల
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై ఉత్తరాఖండ్ జర్నలిస్ట్ రమేశ్ భట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడా�