హైదరాబాద్ : ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఎం శ్రీనివాస్ నియామకం అయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ రణదీప్ గులేరియా పదవీ కాలం ముగియడంతో శ్రీనివాస్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్గా కొనసాగుతున్నారు.