హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల�
Heavy rains | తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే �
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�
జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణపై ఎనిమిదేండ్లుగా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిన తరువాత 3,663 కిలోమీటర్ల పొడవున్న 29 రాష్ట్ర రహదారులను జా�
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పట్లో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రాంతం లేకుండా తెలంగాణ మనుగడ సాగించడం కష్టమన్నారు. కానీ, ఇప్పుడు ఆ ఊహాజనిత, పక్షపాత అభ్యంతరాలు నిజం కాదని తేలిపోయింది.
నేత కార్మికులను ఆదుకోవటానికి ఇప్పటికే సమగ్ర చర్యలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘నేతన్న బీమా’కు నిధులు విడుదల చేయడం హర్షణీయం. దీంతో చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ, ఇలా.. ఏ విభాగంలో పనిచేసే కార్మికుడి�
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. తూప్రాన్ మండలం ఘనపూర్ వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు వర్గల్ మండలం మాదాపూర్ వాసు�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెల 6,7 తేదీల్లో అదనంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతవరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్
హైదరాబాద్ : మామిడిపండ్ల ప్రియులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. బంగినపల్లి మామిడి పండ్లు గడప వద్దకే చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రకాల వస్తువుల కార్గో, పార్శిల్ సేవలు అందుబాట�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్