రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్లో
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే రైతాంగం గుండె చలించింది. మంగళవారం రాత్రి ను
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
మెత్తటి చీపుర్ల తయారీలో టైగర్గ్రాస్ వినియోగం చౌడు భూముల్లో సాగు చేస్తే మంచి ఆదాయం కొన్నేళ్ల క్రితం వరకు ఇంటిని శుభ్రం చేయడానికి తాటి, ఈత పొరకలు (చీపుర్లు) వాడేవాళ్లు. క్రమంగా వాటి స్థానంలో కొబ్బరి పుల్�
పెద్దపల్లి : తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నాడు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ �
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రూ. 100 అదనపు రుసుం నిబంధనను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు చక్రాల వాహనాలకు గంట�
రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలపై టీ శాట్ చానెల్లో రేపు ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. పోలీసు
కరీంనగర్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపుల్లలు వేస్తుందని మంత్రి గంగుల
నిర్మల్, మే 4 : రూ.11 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం అడెల్లి పోచమ్మను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధిక
Corona | కరోనా (Corona) మహమ్మారి దేశంలో మరణాల సంఖ్యను అధికం చేస్తుండగా, జననాల రేటును తగ్గిస్తు వస్తున్నది. 2019లో 76.4 లక్ష మంది మృతిచెందగా, 2020 నాటికి ఆ సంఖ్య 81.2 లక్షలకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదికంటే 6.2 శాతం అధికమని
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. కల�
Heavy rains | తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే �