మహబూబ్నగర్ : సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించ�
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 3,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 40 వేల మంది రైతుల నుంచి 3.5
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభ�
మన ఊరు - మన బడి కార్యక్రమం విద్యాయజ్ఞమని, సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, జిల్లాలకు అడ్వాన్స్గా నిధులను విడుదల చేశామని చెప్పారు.
దళితబంధు పథకం లబ్ధిదారులను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) నడుం బిగించింది.
జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
రైతులు అవసరాలకు మించి వరి వేయొద్దని, ముఖ్యంగా యాసంగిలో వరి వద్దని సూచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశ, ప్రపంచ అవసరాల దృష్ట్యా డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే �
ముస్లిం ప్రపంచానికి, ముఖ్యంగా తెలంగాణ ముస్లింలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ రంజాన్లో ఎలాంటి కరోనా ఆటంకాలు లేవని, షరతులు విధిం�
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ను ఉగాండా ప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ మేరకు ఈ బృందం రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరు, స్వయం సహాయక, రైతులకు రుణాల పంపిణీపై అధ్య�
హైదరాబాద్ : ఓ వైపు మండుటెండలు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్నరకాల వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్న�
తెలంగాణ రాష్ట్రం వరసగా రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్గా నిలువడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన