రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే ఏటా రెండుసార్లు వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పదిరోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక
వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసా రి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ న
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఏడేండ్ల పది నెలల కాలంలో తెలంగాణలో వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్ప�
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఈనెల 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదలచేసింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా
రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్ర�
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాలు హాజరుకానున్న 9,07,393 మంది పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం హైదరాబాద్ మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవ
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తుకురాలేదని, అప్పుడెందుకు విద్యార్థులను పలకరించేందుకు రాలేదని టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి ప్ర�
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామ�
హైదరాబాద్ : రాహుల్ గాంధీ.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న మీకు వ్యవసాయ రంగంపై కనీసం అవగాహన ఉందా? వరంగల్ జిల్లా సభలో మీరు ప్రకటించనున్న వ్యవసాయ విధానం తెలంగాణ రాష్ట్రానికా ? లేదంటే దేశానికా? అని రాష్ట్ర ప్రణా�
లండన్ : సీఎ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకి�
సిద్దిపేట : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. వడ్ల కొనుగోళ్లను ఆలస్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం మిల్లర్లపై తనిఖీలకు పాల్పడుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
న్యూఢిల్లీ : తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్.. తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి త
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వర్సిటీల్లో విద్యాబోధనే లక్ష్యంగా ఉండాల�