హైదరాబాద్ : నిన్న హనుమకొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభను ఉద్దేశించి.. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టీఆర�
వరంగల్ : రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కా
చిన్న గ్రౌండ్లో కాంగ్రెస్ బహిరంగ సభ అయినా అంతంత మాత్రంగానే జనం పైరవీ నేతలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దు గత ఎన్నికల్లో టికెట్ల ఆలస్యంతో ఓటమి రాహుల్ ముందే కోమటిరెడ్డి వ్యాఖ్యలు వరంగల్, మే 6 (నమస్తే త�
కాంగ్రెస్ 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే ప్రజలు, రైతులు తిరస్కరించారని, ఇప్పుడూ అదే పాత పాట పాడితే ఎవరు నమ్ముతారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి 6నుంచి 14, 15నుంచి 19 ఏండ్లల
నందికొండ, మే 6: కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకొని తెలంగాణ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. ఎనిమిదేండ్ల బీజేప�
ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 5 లక్షల టన్నుల చక్కెర లోటు ఉన్నది. దీనిని పూడ్చుకొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకొనేంద�
తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తెలంగాణ సంతతికి చెందిన రాజాచారి భూమిపైకి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమ నౌక రాజాచారితో పాటు మరో ముగ్గురిని క్షేమంగా తీసుకువచ్చింది
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే కొందరికి మహా క్రేజీ.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో నిరుద్యోగ అభ్యర్థులు మైదానంలో శిక్షణను ప్రారంభించారు. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవడంతో ఇంట
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార