రాజరికపు పోకడలతో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాచపుండులా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని, రాజు ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ రాచరికపు మాటలు ఎవరూ నమ్మరని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్లో చెత్తదనం తప్ప కొత్తదనమేమీ లేదని ఎద్దేవాచేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ
ఏ అం శంపై ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేని రాహుల్.. తెలంగాణకు ఏం చేస్తారని, కాం గ్రెస్కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ఎంఐ ఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు
రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క�
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్
రాత పరీక్షతో సంబంధం లేకుండా విద్యార్థులకు అడ్మిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన బీసీ సంక్షేమశాఖ హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకులాల్లో ప్రత్యేక కోటా కింద అత్యంత వెనుకబడిన తరగతుల
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): యువతరం కలలు కంటున్న తెలంగాణను నిర్మించే సత్తా ఉన్న నాయకుడు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని యువ ఆవిష్కర్తలు పాహీ అగర్వాల్, వేదాంత్నాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షిక
వ్యవసాయంతో పాటు వందలాది ఎకరాల పండ్ల తోటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నిలయంగా మారింది. ఒకనాడు బత్తాయి తోటలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతం, రానురాను ఆదాయాన్ని ఎక్కువగా అందించే మామిడి తోటలపై రైతులు ద
ఖమ్మం నగర అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి పాలకవర్గం ఏడాది పూర్తయిన సంబురాల్లో వీసీలో మంత్రి అజయ్ మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కార్పొరేటర్లు, అధికారులు ఖమ్మం, మే 7: ఖమ్మం మున్సిపల�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్వే మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 20 కోట్లను సైతం విడుదల చేసింది. దాంతో పనులు త్వరగా ప్రారంభించేందుకు ఎన్నెస్పీ అధికారులు కసరత్తు చేస్�
నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్ నాయక్ ఉపాధ్యాయుడి ఇంటికి శనివారం ఆయన బంధువు ఒకరు కారులో వచ్చారు. ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కారును నిలుప�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానాల పనితీరుపై మంత్రి శనివారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర
హైదరాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధిక�