నారాయణపేట : నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజేందర్ రెడ్డి గొప్ప ఎమ్మెల్యే అని కొనియాడారు. సమర్థత, దక్షత కలిగ
కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థి
హైదరాబాద్ : యంగ్ ఇండియా కల సాకారం కావాలంటే.. కుల, మతాలను పక్కన పెట్టాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సూచించారు. ఆ తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమైన వాటితో పోటీ పడాలని విజ్ఞప్తి చేశారు. డ
మహబూబ్ నగర్ : నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎద
పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు వేసవిలో నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. మరోవైపు పునరుత్పాదక విద్యుదుత్పత్తిలోనూ నిర్దేశి�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
బీజేపీని ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్
పచ్చని తెలంగాణ మీదికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మిడతలదండులా వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే బీజేపీ జ�
తెలంగాణ సినిమా ఆర్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏక�
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వరంగల్లో జరిగిన సాఫ్ట్పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర
పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. భార్య భర్తల మధ్య గొడవలతో సైకోగా మారిన ఓ యువకుడు తన సొంత స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి శివార�
జైనథ్, మే 8: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించే కాంగ్రెస్, బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువా కప్పుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్ల�
ఉస్మానియా యూనివర్సిటీ, మే 8: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తె�
పరిగి, మే 8 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా �