నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివ
దాశరథి కవిత్వాన్ని అంచనా వేసి చూస్తే ఆయన తెలంగాణలో ప్రజ్వరిల్లిన సంఘర్షణకు, పునరుజ్జీవనానికి ప్రతీకగా రూపొందిన కవిగా నిరూపితమవుతారు. ఆయన కవితా రంగంలోకి వచ్చేదాకా తెలంగాణలో సాహిత్య సృష్టి 17, 18వ శతాబ్దాల�
వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మారకార్థం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వచన కవితల పోటీలు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్టు నిర్
రజకులపై దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు పోవడం అత్యంత హేయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక సంఘం డిమాండ్ చేసింది. దాడికి నిరసనగా 27న సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది�
దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు.
యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభు�
మీడియా డెస్లలో పనిచేస్తున్న ప్రతి సబ్ ఎడిటర్కు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్ ఐఅండ్పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట �
తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 4 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగేండ్ల క్రితం మోదీ సర్కార్ రూ.146.50 కోట్లు మం జూరు చేసిన�
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ అనేది నిరంతం జరుగాల్సిన ప్రక్రియ అని సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆవిర్భావ సమావేశం ఆదివారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి�
రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ�
దేశవ్యాప్తంగా మా వోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ మావోయిస్టు మల్లా రాజిరెడ్డ�
చేనేత కార్మికుల రుణమాఫీ కష్టాలు తీరడంలేదు. ఎన్నికల కోసం కేవలం ము న్సిపాలిటీల్లోని నేత కార్మికులకు నిధులు విడుదల చేసినా మాఫీ మాత్రం కావడంలేదు. కొందరికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మరికొందరికి పెండింగ్ల�
‘తెలంగాణలో వేద నాదం ఎక్కడుంది? మీ ప్రాంతంలో తర్కమీమాంస శాస్ర్తాలకు చోటేది?’ఈ ప్రశ్నలకు సమాధానంగా శతాబ్దం కిందట ఓ వైతాళికుడు ప్రభవించారు. ఆయనే శాస్ర్తుల విశ్వనాథ శాస్త్రి. వేదవేదాంగాలలో అనితరమైన ప్రతిభ �