తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే మరోవైపు సాక్షాత్తూ రాజధానిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియక అన్నిరంగ�
తెలంగాణ అస్తిత్వ చర్చలు ఇటీవల తిరిగి జరుగుతుండటం విశేషం. తెలంగాణ మేలును కోరుకునే ఆలోచనాపరులు, తెలంగాణ మేలు కోరుకోని వారు కూడా ఆ చర్చలను చేస్తున్నారు. తెలంగాణకు హాని కలిగే పరిస్థితులు మరొకమారు కనిపిస్తు�
ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థను కాపాడాలని కార్మికులు పోరాడుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది.
Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు.
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకు
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని ‘గోవర్ధనగిరిధారి’ అలంకరణలో భక్తులు సేవించారు.
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో చిన్నారుల విద్య, ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడే అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు,ఉప సర్పం
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.
TG Weather | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్
Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడి�
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.