Boggula Srinivas | "పవన్ కల్యాణ్ హఠావో" బుక్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలలో విభేదాల కారణంగానే హత్య జరిగిందని, సుపారీ గ్యాంగ్ ఈ హత్య చేసిందని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు.
Dasoju Sravan | రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయించి, అధిక అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నెడుతోందని బీఆర్ఎస్ శ్రీమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�
Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబీ ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. దీన
రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. ఎండలు ముదరలేదు. కానీ, విద్యుత్తు డి మాండ్ మాత్రం పెరుగుతున్నది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఇ ప్పుడే నమోదవుతున్నది.
మల్లన్నస్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు, ఆలయ నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన రెండు నెలల చిన్నారి మృతి చెందింది.
సెంచరీ మ్యాట్రెసెస్, సోఫాస్ ఆధ్వర్యంలో నగరంలోని రుక్మిణి చాంబర్స్ వద్ద సోమవారం కొత్త సెంచరీ మ్యాట్రెసెస్ స్టోర్ని ఆ సంస్థ ఈడీ ఉత్తమ్ మలానీ జ్యోతి ప్రజ్వాలన చేసి నూతన స్టోర్ ని ప్రారంభించారు.
Rayapol | రాయపోల్ ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు పి.సతీశ్ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్�
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది
Ieeja | జోగులాంబ గద్వాల జిల్లా అయిజాలో అగ్నిప్రమాదం జరిగింది. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో అకస్మా్త్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు మంటల్లో దగ్ధమయ్యా�
Sangareddy | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
Hyderabad | ‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో