గద్దరన్న పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తుందని, నంది అవార్డులను పునరుద్ధరిస్తుందని తెలిసినప్పుడు ఒక సినిమా వ్యక్తిగా నేను చాలా సంతోషించాను, తెలంగాణవాదిగా కొంత సందేహించాను. నిన్న, ఇవ్
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబును తెలంగాణకు శాశ్వత శత్రువుగా ప్రకటించవలసిన సమయం వచ్చింది. తెలంగాణకు సంబంధించి గత పాతికేండ్లలో ఇంతింత జరిగినప్పటికీ ఈ పరిణామాల పరంపర నుంచి ఆయన ఎటువం
‘మిస్ ఇంగ్లండ్తో.. మిస్ బిహేవ్' ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు నిరాధారమైనవని, ఆమె వ్యాఖ్యలను ప్రచురించిన టాబ్లాయిడ్ (దిసన్)కు అంత ప్రాధాన్యం లేదని అంటూ
దేశంలో మాంసాహార వినియోగంలో పరిమాణం పరంగా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎంఎంఆర్ఐ) సర్వే స్పష్టంచేసింది.
విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లు ఎక్కడుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీ�
దేవాదాయ మంత్రి కొండా సురేఖ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. థాయిలాండ్కు చెందిన మిస్ వరల్డ్-72 విజేత ఓపల్ సుచాతా చుయాంగ్శ్ర
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు అంబేద్కర్ విగ్రహం ఎదుట �
తన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ ఓ మహిళ కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లపై పడినా పట్టించుకోని ఘటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా జనగామ జి�
దేశ పురోగతికి తెలంగాణ అవిరళ కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్' వేదికగా తెలుగు�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఊరూరా పండుగను తలపించాయి. కలెక్టరేట్లు, పరేడ్ గ్రౌండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆ�
తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మేరకు సోమవారం రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశ